Exclusive

Publication

Byline

మీ గణేశ్ మండపానికి పర్మిషన్ తీసుకున్నారా..? ప్రత్యేక పోర్టల్ ప్రారంభం, ఇలా అప్లయ్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 23 -- వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనుమతులపై ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సులభంగా ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ మేరకు అధిక... Read More


హైదరాబాద్ : యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి మర్డర్..! సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు

Telangana,hyderabad, ఆగస్టు 23 -- కూకట్ పల్లిలోసంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడింది ఓ బాలుడని తేల్చారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా... Read More


పంపిణీకి సిద్దంగా 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - మార్పులకు కూడా అవకాశం..!

Andhrapradesh,amaravati, ఆగస్టు 23 -- ఏపీలోని అన్నదాతలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి. ఎటువంటి తప్పులకు అస్కారం లేకుండా వీటిని రూపొందిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రింట్ చ... Read More


సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

Telangana, ఆగస్టు 22 -- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచార... Read More


సహస్ర హత్య కేసు : దొంగతనానికి వచ్చిన బాలుడే నిందితుడు..! కూకట్‌పల్లి కేసులో సంచలన విషయాలు

Telangana,hyderabad, ఆగస్టు 22 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లి పదేళ్ల బాలిక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా ఈ కేసును పోలీసులు విచారిస్తుండగా. ఇవాళ చేధించారు. ఈ కేసులో మైనర్ ... Read More


పీజీ ప్రవేశాలు : టీజీ సీపీగెట్ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. పలు సబ్జెక్టుల పరీక్షలు రాసిన విద్యార్థులు. సీపీగెట్ వెబ్ సైట్ నుంచి ర్య... Read More


మియాపూర్లో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి..!

భారతదేశం, ఆగస్టు 21 -- హైదరాబాద్‌ లోని మియాపూర్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ... Read More


ఉద్ధృతంగా గోదావరి..! భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్

Telangana, ఆగస్టు 21 -- ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ భద్రాచలం వద్ద నీటిమట్టం 50.8 అడుగులగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్ర... Read More


సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు - దశలవారీగా నిర్మాణాలు..!

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్ర వ్యాప్తంగాఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల ... Read More


టీజీ ఐసెట్ 2025 అప్డేట్స్ : ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ (ఫస్ట్ ఫేజ్) ప్రక్రియ షురూ అయింది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అర... Read More